SRKL: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల విశ్వాసాలు, ధర్మంపై గౌరవం ఉండవు కాబట్టే పవిత్ర తిరుమలలో ఇటువంటి అపచారం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో తిరుమల పవిత్రతకు పరిరక్షించి పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం ఈ సందర్భంగా కొత్తమ్మ తల్లి వార్షికోత్సవాల గోడ పత్రికను స్థానిక ఆలయం వద్ద ఆయన ఆవిష్కరించారు.