నెట్టింట అనసూయ చేసే హడావుడి గురించి అందరికీ తెలిసిందే. తానొక ట్వీట్ చేయడం, దానికి నెటిజన్లు రియాక్ట్ అయ్యి ట్రోల్స్ చేయడం, ఆ తర్వాత తన మీదే ట్రోల్ చేస్తున్నారని అనసూయ మండిపడటం ఇదంతా గత కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. మన లెక్కల మాస్టారు సుకుమార్ ఈ సినిమాను.. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 350 కోట్లతో నిర్మిస్తోంది. అందుకే ఈ సినిమా పై మొదటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కానీ ఇప్పుడో విషయంలో మాత్రం కావాలనే.. ఫేక్ నెంబర్స్ చూపించి హైప్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ నడు...
ఫిల్మ్ ఛాంబర్ వద్ద చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షలో ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను వినిపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై సినీ నటి, లైగర్ ప్రొడ్యూసర్ చార్మీ(Charmy) స్పందించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ పాటకు గాను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న రాహుల్ సిప్లిగంజ్ ను ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ కు 10 లక్షల రూపాయల నగదును ఇస్తామని కాంగ్రెస్ తరఫున ప్రకటించారు. శుక్రవారం బోయిన్ పల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ ప్రోగ్రామ్ ప్రారంభానికి రాహుల్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఒకప్పటి అగ్రహీరో సుమన్ తన కుటుంబం, జైలు జీవితం, ఆయన కూతురు పెళ్లి గురించి మొదటి సారిగా మీడియా ముందు మాట్లాడారు. అయితే తన కూతరు పెళ్లి గురించి స్పష్టతను ఇచ్చారు.
'నా రోజా నువ్వే..నా దిల్ సే నువ్వే' అంటూ ఖుషీ మూవీ లిరిక్స్ కు తగ్గట్టు సమంత(Samantha)తో విజయ్ దేవరకొండ రీల్ చేశాడు. అయితే సమంతకు తెలియకుండా ఈ రీల్ చేసినట్లు విజయ్ (Vijay devarakonda) తెలిపాడు.
అదేదో పండగ అన్నట్టు.. గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో ఓ సీనియర్ లవ్స్టోరీ తెగ ట్రెండ్ అవుతోంది. సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్.. ఈ ఇద్దరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే ఇప్పటి వరకు రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ను మీడియాలో మాత్రమే చూశాం.. కానీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది ఈజంట. దాని ఫలితమే 'మళ్లీపెళ్లి' సినిమా. అయితే దీంతో నరేష్ రివేంజ్ ప్లాన్ చేసినట్టే ఉందంటున్నారు...
త్వరలోనే పొన్నియన్ సెల్వన్ హిట్ పేర్ రిపీట్ కానుంది. భారత దర్శక మణిమకుటం మణిరత్నం దర్శకత్వంలోనే ఈ సినిమా రానుంది. మరోసారి విక్రమ్ ఐశ్వర్య కాబినేషన్ ప్రేక్షకులను అలరించనుంది.
తమిళంలో మనోహరం, బీస్ట్ వంటి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకొని ఇటీవల దాదా అనే సినిమాలో మెరిపించిన బ్యూటీ అపర్ణాదాస్ తెలుగులో మెరవనుంది. ఆమె మెగా కాంపౌండ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో జత కట్టనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అపర్ణదాస్ ని ఎంపిక చేశారు.