NZB: మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం నేడు నిర్వహించనున్నారు. ఈ ఏడాది సుమారు రూ. 345 కోట్ల అంచనా బడ్జెట్ను అధికారులు ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది బడ్జెట్ రూ.230 కోట్లుగా ఉండగా, ఈసారి అంచనాలు గణనీయంగా పెరిగాయి. మేయర్ నీతూ కిరణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్య నారాయణ, భూపతిరెడ్డి పాల్గొననున్నారు,