SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 12 వ వార్డ్ లక్ష్మీ నగర్లో పలు వీధుల్లో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.