MDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. పాపన్నపేట మండల పరిధిలోని గాంధారిపల్లి, జయపురం, అబ్లాపూర్, అన్నారం, ఆరెపల్లి, కుర్తివాడ, దౌలపూర్, పాత లింగాయిపల్లి, కొత్త లింగాయిపల్లి, కొంపల్లి, తమ్మాయిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారంనిర్వహించారు.