భోజన అనంతరం రక్తంలో షుగర్ శాతం భారీగా పెరిగేందుకు పిండిపదార్థాలు ముఖ్యకారణం. అన్నం, రొట్టెలు, అటుకులు, ఇడ్లీ, పండ్లు వంటి ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు 45 నిమిషాల్లో రక్తంలో షుగర్ను 100-250కి పెంచేస్తాయి. కాబట్టి ఆహారంలో పిండిపదార్థాలను తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరించవచ్చు. దీంతో మీ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది.