NLR: అసెంబ్లీలో సోమవారం ఉదయగిరి సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2018లో మంత్రి నారా లోకేష్ బాబు క్లోరిన్ బారి నుంచి ప్రజలను రక్షించడానికి, ప్రతి గ్రామానికి మినరల్ వాటర్ అందించాలనే సంకల్పంతో ‘సృజల స్రవంతి చేశారని వివరించారు.