ASR: హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఈనెల 27న అరకులో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంకోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్-51ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈమేరకు జరిగే ర్యాలీలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.