KKD: పిఠాపురంలో బొజ్జ రాంప్రసాద్, బొజ్జ వీరబాబు అనే వ్యక్తులు ఆదివారం తనపై దాడి చేశారని జనసేన నాయకుడు, పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమళ్ రాంబాబు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటిక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో తాను పాపిడి దొడ్డి చెరువు వద్దకు వెళ్లగా.. తనపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.