PDL: రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో మట్టిని తొలగించే భారీ వాహనాలు నిబంధనలు పాటించడం లేదని MVI సంతోశ్ రెడ్డికి బీఆర్ఎస్ యూత్ నాయకుడు బూరుగు వంశీకృష్ణ వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టుల్లోని వాహనాలు పరిమితికి మించి మట్టిని తీసుకుపోవడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు.