VSP: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ వాల్తేరు డివిజన్ను నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనే ఉంచేందుకు కృషి చేసిన ఎంపీ శ్రీభరత్కి విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద రైల్వే ఉద్యోగులు, నాయకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రైల్వే యూనియన్ సీనియర్ విశ్రాంత నాయకుడు చలసాని గాంధీ, రైల్వే నాయకుడు RVSS రావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.