JGL: కోరుట్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం రోజున సరస్వతీమాత జన్మదినమైన వసంతపంచమిని పురస్కరించుకుని అర్చకులు గౌతం శర్మ, వినయ్ శర్మల నిర్వహణలో అమ్మ వారి మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం150 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసి పుస్తక పూజ, విజయ కంకణధారణ చేశారు. మచ్చ వాణీ వెంకటరమణ స్వామివారికి బంగారు కిరీటాన్ని అందించారు.