CTR: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ని విజయవాడలోని ఆయన స్వగృహంలో ప్రభుత్వ విప్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పాలసముద్రం(మం), ఆముదాలలో 132/33 సబ్ స్టేషన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా.. సబ్ స్టేషన్ను మంత్రి మంజూరు చేశారు.