కడప: గాలివీడు ఎంపీడీఓపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు బుక్కే విశ్వనాథ్ నాయక్ చిన్నమండెంలో డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడులు నేడు కూటమి ప్రభుత్వ పాలనలో పునరావృతం కావడం సిగ్గుచేటు అని అన్నారు.