NLG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు సమస్యల గురించి కౌన్సిలర్ కామిశెట్టి శైలజ గారు మున్సిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజును కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందులో భాగంగా వార్డులో మంచినీటి సమస్య, హనుమాన్ నగర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సంబంధించి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరడం జరిగింది, దీనికి మున్సిపల్ ఛైర్మన్ కౌన్సిలర్ తెలిపారు.