SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వైసీపీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. పోలవరం నిర్వాసితులకు ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ ఒకటీ నెరవేర్చలేదని టీడీపీ హాయంలో నిర్వహితులకు కాలనీల కోసం రూ.4,144 కోట్లు ఖర్చు చేశారని అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు కూడా కేటాయించలేదని కానీ కూటమి ప్రభుత్వం రూ.12,500 కోట్ల నిధులు కేటాయించిందన్నారు.