NGL: గ్రామ పంచాయతీ బిల్డిండ్ నిర్మించాలని త్రిపురారం మండలం మాటూరులో ధర్నా చేపట్టారు. పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరిందని వారు చెప్పారు. పంచాయతీ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో కొత్త బిల్డింగ్ నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
Tags :