NZB: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో బాన్సువాడ, బోధన్, జుక్కల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, సుదర్శన్రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.