NZB: భారతీయ జనతా పార్టీ బిచ్కుంద మండల శాఖ ఆధ్వర్యంలో మిషన్ కల్లాలి గ్రామ బూత్ అధ్యక్షుడిగా పట్టేవారు బాలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని బీజేవైఎం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి విష్ణు తెలిపారు. ఈ ఎన్నిక బీజేపీ మండలాధ్యక్షుడు మల్లికార్జున దేశాయి ఆధ్వర్యంలో జరిగిందన్నారు. బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందులో నాయకులు సంతోష, శివకుమార్ ఉన్నారు.