ATP: యాడికి మండల కేంద్రంలో జేసీ అస్మిత్ రెడ్డి పర్యటించి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. అరటి రైతుల సమస్యలు, ఇసుక సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యాడికి కాలువకు త్వరలోనే నీటిని విడుదల చేస్తానన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ రుద్రమ నాయుడు, రంగయ్య, చరణ్, రవి, తదితరులు పాల్గొన్నారు.