ప్రకాశం: బల్లికురవ మండల పరిషత్ కార్యాలయంలో రెండు రోజులపాటు మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మండల ఎంపీడీవో కుసుమ కుమారి తెలిపారు. 12, 13వ తేదీలలో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఉదయం సాయంత్రం వరకు రెండు బ్యాచ్ల చొప్పున శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు.