AP: రాజధాని పనుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అసంపూర్తిగా ఉన్న మొత్తం 20 పనులకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రూ. 11467 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం రెండు రోజుల్లో పిలవనుంది.
Tags :