KKD: కరప మండలం గొర్రిపూడికి చెందిన రామారావు (68) అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఎస్సై సూరిబాబు శనివారం తెలిపారు. సైకిల్పై తిరుగుతూ బట్టలు విక్రయించే రామారావు 20 రోజుల క్రితం వ్యాపారంలో భాగంగా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సైకి తెలిపారు.