E.G: ఇంటింటికి రేషన్ విధానాన్ని రద్దు చేస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొన సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. మండపేటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎండియూ వ్యవస్థను రద్దుచేసి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం మంచి నిర్ణయమన్నారు.