పార్టీ మారినందుకు గిరిజన మహిళల్ని గ్రామంలో కిలోమీటరు వరకూ సాస్టాంగ ప్రదక్షిణలు చేయించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాస్త ఎత్తు ఉండాలని అంత కోరుకుంటారు. అమెరికాకు చెందిన మోసెస్ గిబ్సన్ 5 ఇంచుల ఎత్తు పెరిగేందుకు సర్జరీలు చేయించుకున్నాడు. అందుకోసం రూ.1.35 కోట్లు ఖర్చుచేశాడు.
ఓ హోటల్ లో పని చేసే వ్యక్తి కస్టమర్లు తినే ఆహారంలో ఉమ్మి వేశాడు. ఉమ్మి వేస్తూ ఆ వ్యక్తి రోటీలు తయారు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లా రతౌల్ పట్టణంలో చోటుచేసుకుంది.
కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్(Save the Tigers) ట్రైలర్ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్లో అభినవ్ గోమతం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు. సేవ్ ది టైగర్స్ ఏప్రిల్ 27న డిస్నీ + హాట్స్టార్(disney plus hot star)లో విడుదల కానుంది. ప్రదీప్ అద్వైతం రాసిన ఈ వెబ్ సిరీస్కి తేజ కాకుమాను దర్శకత్వం వహిస్తున్నారు.
హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు (శుక్రవారం) ఆవిష్కరిస్తారు.
విడుదల సినిమా(Vidudala Movie)కు సంబంధించి ప్రమోషన్స్ వర్క్ ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ మూవీ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దట్టమైన అడవి, గిరిజన గూడెంలోని ఇరుకైన సందుల్లో, ఎత్తైన కొండలపై ఈ సినిమా షూటింగ్ సాగింది.
మధ్యప్రదేశ్(Madyapradesh) రాష్ట్రంలోని దేవాస్లో ఉన్నటువంటి తుకోజీ రావ్ పవార్ స్టేడియం(stadium)లో ఒక ఎకరానికి పైగా ఉన్న భూమిలో 2500 కిలోల బియ్యం(Rice)తో సోనూసూద్(Sonusood) చిత్ర పటాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
దసరా మూవీ కోసం కీర్తి సురేష్ డబ్బింగ్(Dubbing) చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. ఏ మాత్రం తడబడకుండా కీర్తి సురేష్ తానే డబ్బింగ్(Dubbing) చెబుతున్నప్పటి వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో నిలిచింది.
సాయి ధరమ్ తేజ్(Sai dharam Tej) నటించిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ట్రైలర్(Virupaksha movie Trailer) ఈరోజు(ఏప్రిల్ 11న) విడుదలైంది. వీడియో చూస్తే ఉత్కంఠతో కూడిన సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర యాక్టివ్గా ఉంటారు. మండే మోటివేషన్స్ అని పెంగ్విన్ల మార్చ్కు సంబంధించి వీడియో పోస్ట్ చేశారు. అందులో తేడా గమనించారా అని అడిగారు.
అందరూ చూస్తుండగానే ఓ యువకుడు రైల్లో బట్టలు విప్పి స్నానం చేశాడు. ఆ తర్వాత అక్కడే వేరే బట్టలు కూడా మార్చుకున్నాడు. చివరికి తాను దిగాల్సిన స్టేషన్లో దిగిపోయాడు. ఈ సంఘటన న్యూయార్క్ సిటీలోని సబ్వే ట్రైన్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.