నాంపల్లి(nampally)లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతోపాటు ఆర్టీసీ(tsrtc) ఈ కార్యక్రమానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.
బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(MLA Durgam Chinnaiah) తనను లైంగికంగా వేధిస్తున్నారని శేజల్(Sejal) అనే యువతి ఇప్పటికే ఆరోపణలు చేయగా..తాజాగా ఆధారాలు కూడా రిలీజ్ చేసింది. అయితే వాటిని చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. అవెంటో మీరు కూడా చూసేయండి మరి.
ములుగు జిల్లాలో వివిధ అభివృద్ది పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథొడ్ తదితరులు ఉన్నారు.
తక్కువ ధరకే వస్తోందని కేక్ కొనుగోలు చేయకండి. ఆ కేక్ తిని మీ పిల్లలు, ఇంటిల్లిపాది అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ శివారులో ఎస్వోటీ పోలీసులు కొన్ని కేక్ ఫ్యాక్టరీ, కేక్ షాపుల్లో దాడులు చేశారు.