KNR: కరీంనగర్ పట్టణంలోని కోర్ట్ చౌరస్తా వద్ద డా. బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలు మరువలేనివి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ,కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.