BDK:పినపాక మండలం ఈ బయ్యారం పోతిరెడ్డిపల్లి గ్రామాల పరిధిలో ప్రధాన రహదారులపై వర్షపు నీళ్లు నిలిచి అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైనా సంబంధిత అధికారులు రోడ్లపై నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దోమల మందు పిచికారి, బ్లీచింగ్ చల్లటం వంటి పనులు చేపట్టడం లేదని తెలిపారు