రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి చెందిన యువ కళాకారుడు తన అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కార్తీకమాసం సందర్భంగా భక్తిభావంతో ఆయన సాక్షాత్తు పరమశివుడి రూపాన్ని చిన్న పెన్సిల్పై చెక్కాడు. కార్తీకమాసం పుణ్యకాలంలో భగవంతుడిని స్మరించడానికి ప్రత్యేకంగా ఈ శివ రూపాన్ని సృష్టించినట్లు ఆయన తెలిపారు.