SRD: సంగారెడ్డి పట్టణంలోని చర్చిలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. ఆమె మాట్లాడుతూ.. క్రైస్తవ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సీడీసీ ఛైర్మన్ రామ్ రెడ్డి, రుబెన్ రెడ్డి పాల్గొన్నారు.