NZB: ఆలూరు మండలం గుత్ప గ్రామానికి చెందిన నిఖితరెడ్డి గ్రూప్-1 ఫలితాల్లో ర్యాంక్ సాధించి డీస్పీగా ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. సామాన్య రైతు కుటంబంలో పుట్టి కష్టపడి ఉన్నత చదువులు చదివి డీస్పీగా ఉద్యోగం రావడంతో గ్రామస్థులు ఆమెను అభినందించారు.