మేడ్చల్: ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కిరణ్ స్కూల్ ఆధ్వర్యంలో5కే సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు.