KMM: ఈరోజు, రేపు నిర్వహించనున్న గ్రూప్ -2 పరీక్ష రాయబోయే అభ్యర్థుల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు అన్ని డిపోలో పరిధిలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. గ్రూపు 2 అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆర్టీసీ అధికారులు దగ్గర ఉండి ఆపరేషన్ని పరిశీలిస్తున్నారు.