SRPT: నకిలీ వస్తువులపై, యాప్స్పై ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ జాతీయ వినియోగ దారుల దినోత్సవంను డిజిటల్ వినియోగం, వర్చువల్ విచారణ ద్వారా వినియోగదారుల న్యాయం అనే థీమ్ ద్వారా నిర్వహించారు.