JN: తమ్మడపల్లి (జి)గ్రామంలో స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నూకల ఐలయ్య ఆధ్వర్యంలో.. సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 16న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.