మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని షాషాబ్ గుట్ట ప్రాంతంలోని అల్ కౌసర్ మదర్స ఏరియాలో రూ.15.75 లక్షలతో నిర్మించనున్న మరుగుదొడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.