BHNG: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని ఆంథోల్ మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపును ఈనెల 27న లెక్కించనున్నట్లు ఆలయ ఛైర్మన్ చిలుకూరి మల్లారెడ్డి తెలిపారు. ఆలయ మండపం వద్ద కొనసాగే లెక్కింపులో ఆసక్తి గల భక్తులు పాల్గొనాలని కోరారు.
Tags :