MLG: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం డిప్యూటీ CM అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో MLG జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. రేషన్ కార్డ్ ఉన్న ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆదేశించారు.