KNR: పార్లమెంటులో వక్స్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేసిన ఎంపీలు హిందువులే కాదని ఆదివారం కరీంనగర్ బీజేపీ అధికార ప్రతినిధి సుధాకర్ అన్నారు. పార్లమెంటులో బిల్లు పాస్ కోసం ఓటు వేసిన వారందరికీ ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు. అలాగే బోర్డుకు వ్యతిరేకంగా ఓటువేసిన వారు అసలు హిందువులే కాదన్నారు. వారిని అనవసరంగా ఎంపీగా గెలిపించకున్నామన్నారు.