ఈరోజుల్లో క్రెడిట్ కార్డులు వారేవారు చాలా మందే ఉన్నారు. ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు వాడేవారే. అలాంటివారికి ఇది నిజంగా శుభవార్తే. కేవలం క్రెడిట్ కార్డు మాత్రమే కాదు, డెబిట్ కార్డు వాడే వారికి కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇకపై మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయాలంటే సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. సీవీవీ నెంబర్ లేకుండానే ఇకపై మీరు పేమెంట్లు చేయొచ్చు. ...
పిల్లలతో కలిసి పెద్దలు గేమ్ లు ఆడుకునేవిధంగా ఉండేందుకు Xbox లో మంచి ఫీచర్లు ఉన్నాయి. చుట్టాల కుటుంబాలతో కూడా గ్రూప్ లను ఏర్పటుచేసుకుని అందరూ పిల్లలు ఆడుకోవచ్చిన కంపెనీ వర్గాలు తెలిపాయి.
హ్యాండ్సెట్ 6.1-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్ప్లేను కలిగి ఉంది. మరియు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది
చాట్ చేసిన సమాచారాన్ని లాక్ చేసుకునేందుకుగాను సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది వాట్సాప్. ఇప్పుడు ఎవరి చాట్ నైనా లాక్ చేసుకోవచ్చు. అందుకుగాను ప్లే స్టోర్ లో అప్డెటెడ్ వర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
సరికొత్త ఫీచర్లతో ఐ ఫోన్ 15, ప్లస్ విడుదల కావడానికి రెడీ కానున్నాయి. ఇప్పటికే ఫోన్ ల విక్రయాలలో టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్న ఐఫోన్ మరోసారి ఈ ఏడాది అలరించనుంది.
ఇప్పటి వరకు ఎవరు పడితే వారు లక్షలకు లక్షలు చిట్టీలు వేసి ప్రభుత్వం కళ్లు కప్పేస్తున్నారు. చిట్టీలు కట్టించుకుని బిచానా ఎత్తేయడంతో కట్టిన వాళ్లు లబోదిబో అన్న ఘటనలు కోకొల్లలు. ఇకనుంచి అలాంటి వాటికి తావులేకుండా ఏపీ సర్కార్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక నుంచి చిట్టీల నిర్వహణ అంతా ఆన్ లైన్ విధానంలోనే జరగాలి. కట్టాలన్నా లేదా తీసుకోవాలన్నా అన్ని లావాదేవీలు ఆన్ లైన్ ద్వారానే జరపాల్సి ఉంటుంది.
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. రూ.64 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. ఈ మేరకు 5,11,862 ఈక్విటీ షేర్ల(Equity shares)ను కేటాయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.ఐటీ కంపెనీల్లో పనిచేసే వారికి బోనస్, ఇన్సెంటివ్స్ మాత్రమే కాదు.. చాలా వరకు కంపెనీలు ఈక్విటీ షేర్లను కూడా ఇస్తుంటాయి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో నూతన ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా మనం పంపించిన మెసేజ్లో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే సరిచేసుకునేందుకు వీలుగా ‘ఎడిట్’ ఆప్షన్ను (Edit message) వాట్సాప్ తీసుకొస్తోంది.
ప్రముఖ కమ్యూనికేషన్ యాప్ వాట్సాప్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడేవారే. ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా, వీడియో కాల్ చేయాలన్నా అందరూ వాట్సాప్ వాడుతున్నారు. ఈ మధ్య శుభకార్యాలకు పిలుపులు కూడా వాట్సాప్ లోనే జరుగుతున్నాయి.
గూగుల్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ఐఓ 2023 కార్యక్రమంలో సరికొత్త ఆవిష్కరణను విడుదల చేసింది. ఈ వేదికపైనే ఏఐ టూల్ గూగుల్ బార్డ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ బార్డ్ ను భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ట్విట్టర్కు కొత్త CEOని తీసుకోవాలని యోచిస్తున్నట్లు మస్క్(Elon Musk) పేర్కొన్నారు. మరో 6 వారాల్లో ఆమె పదవిలోకి రాబోతుందని వెల్లడించారు.