Moto సంస్థ నుంచి సరికొత్త G73 5G స్మార్ట్ ఫోన్ దేశీయ మార్కెట్లోకి వచ్చింది. 8GB RAM, 256GB సపోర్ట్, 50MP ప్రధాన కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్న ఈ ఫోన్ రూ.16,999కే లభించనుంది. మార్చి 16 నుంచి ఈ పోన్ పలు స్టోర్లతోపాటు అధికారిక వెబ్ సైట్ సహా ఫ్లిప్ కార్టు(Flipkart)లో ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుంది.
TATA Stryder ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ బాగా వాడుకలోకి వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా కంపెనీలన్నీ ఇప్పుడు ఈ బైక్స్ని దింపేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్లతో, ఆకట్టుకునే ఫీచర్లతో వీటిని తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ టాటాకు చెందిన బ్రాండ్ టాట స్ట్రైడర్ నుంచి ‘స్ట్రైడర్ జీటా’ పేరుతో కొత్త ఈ బైక్ మార్కెట్లోకి రిలీజ్ అయింది.
Best selling smart phones గతేడాది అంటే 2022లో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ ఫోన్లలో అత్యధికంగా ఐఫోన్లే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్స్ డేటాను కౌంటర్పాయింట్ రీసెర్చ్ కి చెందిన ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం... టాప్-10 బెస్ట్ సెల్లింగ్ మొబైల్స్లో ఐఫోన్13 మెదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఆపిల్ ఐఫోన్ ఈసారి సరికొత్తగా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. ఐఫోన్ 14(iPhone 14), 14 ప్లస్(iPhone 14 Plus) వేరియంట్లు మార్చి 14 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం, మెసేజింగ్ యాప్ స్నాప్చాట్ ప్రయోగాత్మకంగా My AI చాట్బాట్ ఫీచర్ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇంకోవైపు ఇప్పటికే మెటా సంస్థతోపాటు జూమ్ కంపెనీ కూడా ఈ టెక్నాలజీని వారి సంస్థల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటి వరకూ నేలపై వేగంగా ప్రయాణించే వాహనాలను(Vehicles) కొనుగొన్నారు. టెక్నాలజీ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో ఇంకా అడ్వాన్స్డ్ వాహనాల(Advanced vehicles)ను తయారు చేస్తున్నారు. తాజాగా నీటిపై గంటకు 140 కిలో మీటర్ల వేగంతో ఎగిరే హైడ్రోజన్ సూపర్ యాచ్(hydrogen superyacht)ను పరిశోధకులు కనుగొన్నారు. ఇదొక అన్ని వసతులతో కూడిన బోట్(Boat).
సుదూర ప్రేమికులు, జంటల కోసం చైనాలో కొత్తగా ముద్దు పరికరం’ అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరం ద్వారా నిజంగా ముద్దు పెట్టుకున్న ఫీలింగ్ కల్గుతుందని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దీని వివరాలు, రేటు గురించి ఈ కింది వార్తలో చూసేయండి.
భారత మార్కెట్లోకి 10 వేల రూపాయాల్లోపే అద్భుతమైన ఫోన్ అందుబాటులోకి వచ్చింది. POCO C55 స్మార్ట్ఫోన్ రూ. 9,499 వద్ద ప్రారంభమైంది. 50MP డ్యూయల్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, MediaTek Helio G85 చిప్సెట్ వంటి మంచి ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది.
లేఆఫ్ల బాటలో తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా చేరింది. ఈ క్రమంలో దేశంలోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న 453 మందిని గురువారం అర్థరాత్రి నుంచి తొలగించినట్లు తెలిసింది. తొలగించబడిన Google ఉద్యోగులకు అధికారిక మెయిల్లో CEO సుందర్ పిచాయ్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది
కారు వెనకల గల అద్దంపై ఉండే గీతలను డీ ఫాగర్స్ (defoggers) అంటారు. ఇవి ఎలక్ట్రికల్ గీతలు (electric lines). వీటి ద్వారా కరెంట్ పాస్ (current pass) అవుతుంది. తేమ మంచు తొలగిపోయి క్లియర్గా కనబడుతుంది. ముఖ్యంగా చలికాలం, వర్షకాలంలో వీటి ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది.
google maps new feature:గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్ (new feature) తీసుకొచ్చింది. నావిగేషన్ యాప్ (navigation app) వాడేవారికి మరింత ఆకట్టుకునేలా కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఇమ్మర్సివ్ వ్యూ (immersice view) అనే సరికొత్త ఫీచర్ను (new feature) గూగుల్ మ్యాప్స్లో జత చేసింది. యూరప్లో గల ఐదు నగరాల్లో (5 cities) ఈ ఫీచర్ తీసుకొచ్చింది.
రియల్ మీ 10 ప్రో కొకకోలా ఎడిషన్ పేరుతో తాజాగా భారత్ లో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ లో అత్యాధునికమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ తో పాటు చార్జర్, కేబుల్ ను కూడా అందిస్తారు. రెగ్యులర్ రియల్ మీ 10 ప్రోలాగానే ఈ ఫోన్ లో ఫీచర్స్ ఉండనున్నాయి.
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లకు భారత్లో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ప్లస్ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ రిలీజ్ అయితే చాలు.. భారత్ మార్కెట్లో ఫోన్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. తాజాగా వన్ ప్లస్ బ్రాండ్ నుంచి 11 మోడల్ 5జీ ఫోన్ను భారత్లో లాంచ్ చేశారు. 2023 లో వన్ ప్లస్ నుంచి వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. […]
Jio Annual Plan : జియో నెట్ వర్క్ వాడేవాళ్లకు గుడ్ న్యూస్. జియో కొత్త సంవత్సరం సందర్భంగా ఇటీవల తీసుకొచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్స్ లో వార్షిక ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది. రూ.2999 పెట్టి జియో రీచార్జ్ చేయిస్తే సంవత్సరం పాటు జియో సేవలను వినియోగించుకోవచ్చు. 365 రోజుల పాటు ప్యాక్ వాలిడిటీ ఉంటుంది. రోజూ 2.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే.. అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్ […]
ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ మాట తప్పించి వేరే వినిపించడం లేదు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ తో పాటు అతి పెద్ద ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా వేల మందిని ఒకేసారి తొలగించింది. దాదాపు 18 వేల మంది ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ కాస్ట్ కటింగ్ లో భాగంగా...