హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం (LB Stadium) వేదికగా సానియా మీర్జా ఫేర్ వెల్ రెండు మ్యాచ్లను ఆడింది. తాను ఓనమాలు నేర్చుకున్న హైదరాబాద్ (Hyderabad) గడ్డపై చివరిసారి రాకెట్ పట్టి బరిలోకి దిగింది. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో సానియా..తన డబుల్స్ సహచరులు బెతానీ మాటెక్ సాండ్స్, రోహన్ బోపన్న, (Rohan Bopanna) ఇవాన్ డోడింగ్ తో మిక్స్డ్ డబుల్స్ లో ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడి వీడ్కోలు పలి...
మంచు మనోజ్(Manchu Manoj) , భూమా మౌనిక రెడ్డిలు వివాహం (marriage)చేసుకున్నారు. వీరి పెళ్లికి నటి, మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసం వేదికైంది. తమ్ముడి పెళ్లి బాధ్యత తీసుకున్న మంచు లక్ష్మి (Manchu Lakshmi) అన్ని దగ్గరుండి చూసుకుంది. ఈ వేడుకకు సంబందించిన హల్ది, మహెందీ ఫంక్షన్స్ నుంచి పెళ్లి వేడుక వరకు అన్నింటా మనోజ్ తరపున తనే పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు కనిపించింది.
రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi)లో శ్రీచైతన్య కాలేజ్(sri chaitanya junior college) విద్యార్థి సాత్విక్(Satvik) సూసైడ్(Suicide) కేసులో అతనిపై వేధింపులు నిజమేనని ప్రభుత్వ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో శ్రీచైతన్య కాలేజీలోని సిబ్బందిని విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్టును అందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీతోపాటు ఆ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
తెలంగాణలోని (Telangana) అబ్దుల్లాపూర్మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.యూట్యూబ్లో క్రైమ్ సీన్లు చూసి హరిహర కృష్ణ (Harihara Krishna) తన స్నేహితున్ని హత్య చేసినట్లు, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తెలిసింది. అయితే ఇప్పటికీ తాను స్నేహితుడిని హత్య చేశాననే బాధ నిందితుడిలో ఏ మాత్రం కన్పించడం లేదని పోలీసులు చెబుతున్నారు.
వరలక్ష్మి శరత్కుమార్ పుట్టినరోజు సందర్భంగా తాను ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ శబరి మేకింగ్ వీడియోను ఈ చిత్ర మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా కోసం ఉత్కంఠభరితమైన విన్యాసాలు చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో కానుంది.
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఉత్తరాది వలన కార్మికులపై స్థానికుల దాడి వివాదం ముదురుతోంది. కొన్ని నకిలీ వీడియోలు కూడా వైరల్ కావడంతో ఉత్తరాది కూలీలు (northern laborers )భయాందోళనలకు లోనై సీ ఎం స్టాలిన్ (CM Stalin) స్వయంగా రంగంలోకి దిగారు. ఫేక్ వీడియో వ్యాప్తిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సార్ మూవీ(sir movie) 100 కోట్ల(100 crore club) రూపాయల కలెక్షన్లను దాటేసిన్లు ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్ నిన్న సాయంత్రం ప్రకటించింది. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి(Venky Atluri) డైరెక్షన్ చేశాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా(manish sisodia)ను అరెస్టు చేయాడాన్ని 9 మంది ప్రతి పక్ష నేతలు ఖండిస్తూ ఆదివారం ప్రధాని మోదీకి(pm modi) లేఖ రాశారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్(kcr), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్ధుల్లా, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఉన్న...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నేత వరుపుల రాజా శనివారం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. పార్టీ నేత మృతి పైన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాహుల్ గాంధీ (Rahul Gandhi)న్యూలుక్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp nadda) ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ పొడుగటి గడ్డంతో కనిపించాడు. రీసెంట్ గా కేంబ్రిడ్జిలో (Cambridge) రాహుల్ ప్రసంగ సమయంలో సేవ్ చేసుకొని ’న్యూ లుక్’లో కనిపించారు. రాహుల్ తాజా లుక్స్తో రాజకీయం చేసే బ్రాండింగ్ యుగం పోయిందని అన్నారు.
యూపీలోని లక్నో(lucknow)లో హోలీ(holi) పండుగకు ముందే పండుగ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలో ఓ స్వీట్ షాపు(sweet shop)లో వినూత్నంగా బహుబలి గుజియా(bahubali gujiya)ను తినాలని తిండి పోటీని శనివారం నిర్వహించారు. దీంతో కస్టమర్లు(customers) తినేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(upendra) యాక్ట్ చేసిన కబ్జా మూవీ ట్రైలర్(Kabza movie trailer) విడుదలైంది. వందేమాతరం(vande mataram) నినాదాలతో మొదలైన ట్రైలర్(triler) వీడియో(video)లో ఉత్కంఠ రేపే ఫైట్స్, ఎమోషనల్ డైలాగ్స్, కత్తులతో రక్తపాతం సృష్టించే సీన్స్ సహా అనేకం ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీతోపాటు పలు భాషల్లో మార్చి 13న రిలీజ్ కానుంది
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరిగాయి. ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఎండల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గతేడాది ఇవే రోజులతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం (Ramagundam), గోదావరిఖని ప...
దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash Reddy) విచారణ సంస్థ సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తోంది. తాజాగా అవినాష్ కు మరోసారి షాకిచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులలో(CBI notices) పేర్కొన్నది సీబీఐ. హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది.