కోవిడ్ వ్యాధి తగ్గిందనుకున్న తరుణంలో అదే లక్షణాలతో పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఉత్తరప్రదేశ్(uttar pradesh) లోని కాన్పూర్(Kanpur) హాలెట్ ఆసుపత్రిలో ఒక్కరోజులోనే దాదాపు 200 మంది చేరితో వారిలో 50 మందికి కరోనా సంబంధిత H3N2 ఇన్ఫ్లుఎంజా(Corona virus symptoms) లక్షణాలున్నట్లు తేలింది. ఈ క్రమంలో వారికి చికిత్స(treatment) అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha Kalvakuntla) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రి (minister of telangana) జగదీష్ రెడ్డి (Jagadish Reddy G) స్పందించారు.
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ విషాదం నుంచి సంతోషంలోకి మారాడు. గత నెలలో తండ్రి మృతి చెందగా.. తాజాగా అతడి భార్య పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో తండ్రిని కోల్పోయిన బాధ నుంచి పాప రాకతో ఆ కుటుంబం ఆనందంలో మునిగింది. ఉమేశ్ భార్య తన్య మార్చి 8వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే పాపకు జన్మనివడం విశేషం. ఈ విషయాన్ని ఉమేశ్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ నోటీసులకు ఆమె స్పందించారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు.
బిగ్ బాస్ 16 ఫేమ్ అర్చన గౌతమ్తో 'అసభ్యంగా ప్రవర్తించిన' క్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా పీఏ(PA) సందీప్ కుమార్(Sandeep Kumar)పై కేసు(case) నమోదైంది. అర్చన గౌతమ్ తండ్రి ఫిర్యాదు మేరకు యూపీ మీరట్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా మహిళలకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్ (Bengaluru Metropolitan Transport Corporation-BMTC) అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
ఏపీలోని విశాఖలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 19న రెండో వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ జరగనుంది. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏసీఏ(ACA) అధికారులు తెలిపారు. మరోవైపు ఆన్ లైన్లో మార్చి 10 నుంచి, ఆఫ్ లైన్ విధానంలో మార్చి 13 నుంచి పలు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టిక్కెట్లు(tickets) అందుబాటులో ఉంటాయన్నారు.
ఇక మగాస్ అనే మిఠాయిలు భూత్ మామకు సమర్పిస్తుంటారు. వాటిని సమర్పిస్తే తాము చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. మాగస్ మిఠాలు తమ వద్ద ఉంచుకుంటే మంచి ఉద్యోగం లభిస్తుందని కూడా నమ్ముతున్నారు.
MLC Elections : ఆంధ్రప్రదేశ్ లో మూడు పట్టభద్రుల స్థానాలకు, రెండు ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ చూస్తున్నది. ఇందులో భాగంగా వామపక్షాలతో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించింది. టీడీపీ పట్టభద్రుల స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయకుండా వామపక్షాల అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని న...
ఏపీలో పీఆర్సీతో(PRC)పాటు పలు అంశాల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా APJAC నిరసనలు చేపట్టనుంది. సీఎం జగన్(CM JAGAN) ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈరోజు మూడు ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి ప్రభుత్వం అత్యవసరంగా చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో చర్చలు సఫలం అవుతాయే లేదో చూడాలి.
మంత్రి రోజా టూరిస్టా లేక టూరిజం మినిస్టరా అని తనను ఎగతాళి చేసిన వారికి ఇదే తన సమాధానం అని, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా టూరిజంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 129 ఎంవోయూలు జరిగాయని మంత్రి రోజా చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(kalvakuntla kavitha)కు ఈడీ(ED) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గురువారం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని (Arun Ramachandra Pillai) అదుపులోకి తీసుకున్నారు.
భారత్ మళ్లీ హిందూ వృద్ధి రేటుకు చేరువ అవుతోందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (reserve bank of india) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (Raghuram Rajan) వ్యాఖ్యలను ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) ఖండించింది. జీడీపీ, పొదుపు, పెట్టుబడుల గణాంకాలు ఆధారంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని, పక్షపాతంతో చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నది. ఆయన ఆందోళన వ్యక్తం చేసినంత తీవ్రంగా జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు లేవని ఎస్బీ...
హైదరాబాద్(hyderabad) అమీర్ పేట(ameerpet)లో ఏషియన్ సినిమాస్తో కలిసి అల్లు అర్జున్(Allu Arjun) సొంతంగా మల్టీప్లెక్స్(Allu Arjun Multiplex) నిర్మిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన థియేటర్ కరోనా కారణంగా ఆగింది. కానీ ఇప్పుడు ఇది దాదాపుగా పూర్తైనట్లు తెలిసింది. ఈ క్రమంలో త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఆపిల్ ఐఫోన్ ఈసారి సరికొత్తగా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. ఐఫోన్ 14(iPhone 14), 14 ప్లస్(iPhone 14 Plus) వేరియంట్లు మార్చి 14 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.