ఢిల్లీలో దీక్ష కాదు... ముందు మీ అన్నయ్యను నిలదీయమ్మా అంటూ..కవితను బండి సంజయ్ విమర్శించారు. మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో అడుగమన్న ఆయన తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో చెప్పమని డిమాండ్ చేశారు.
saif ali khan:సెలబ్రిటీలు కనిపిస్తే చాలు మీడియా (media) వెంటబడుతుంది. ప్రొఫెషన్ పరంగా అయితే ఫొటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (saif ali khan) అసహనం వ్యక్తం చేశారు. ఒక్క ఫొటో (photo) ఇవ్వాలని అడిగితే ఫైర్ అయ్యారు. ఆ వీడియో (video) సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
Khushboo : బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ దొరికిపోయిన విషయం తెలిసిందే. కొడుకు దొరికిపోగానే... వెంటనే ఆ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. కాగా... ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నేత ఖుష్బూ స్పందించారు.
Meghalaya CM:మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్నాడ్ సంగ్మా (Conrad Sangma) ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. సంగ్మా పార్టీ 26 సీట్లలో (26 seats) గెలవగా.. బీజేపీ 2 స్థానాలను దక్కించుకుంది. ఇండిపెండెంట్లతో కలిసి సంగ్మా (sangma) ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. 2018లో కూడా సంగ్మా బీజేపీతో (bjp) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత సంగ్మా తన సీఎం పదవీకి రాజీనామా చేశారు.
ఆపదలో ఉండే వారికి అండగా నిలిచే మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి పెద్ద మనుసు చాటారు. అడిగిన వెంటనే ఆటో అందించి ఓ నిరుపేద దివ్యాంగుడి కలను నెరవేర్చారు. ఎల్లారెడ్డిపేట (YALLAREDDYPET)మండలం నారాయణపూర్ కు చెందిన ఆకారపు నర్సయ్యకు పుట్టుకతోనే రెండు కాళ్లు వంకరపోయాయి.
బొలీవియా(Bolivia)కు చెందిన 30 ఏళ్ల జోనాటన్(Jonathan) సరదాగా వేటకు వెళ్లాలని అనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి జనవరి 25న అమెజాన్ అడవు(Amazon Forest)ల్లో వేటకు వెళ్లాడు. అలా వేటకు వెళ్లిన అతను పర్వత ప్రాంతంలో తప్పిపోయాడు(Missing). స్నేహితుల నుంచి తప్పిపోయి అమెజాన్ అడవు(Amazon Forest)ల్లో చిక్కుకున్నాడు. తనకు తినడానికి, తాగడానికి ఏదీ లేకుండా పోయింది. దీంతో నరకాన్ని చవిచూశాడు. అమెజాన్ అడవుల నుంచి బ...
minister jagadish reddy:తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) మధ్య వివాదం కంటిన్యూ అవుతుంది. ఈ రోజు గవర్నర్ తమిళి సై (Tamilisai Soundararajan) స్పందించారు. సుప్రీంకోర్టు (supreme court) కన్నా రాజ్ భవన్ (raj bhavan) దగ్గర ఉంది.. డియర్ శాంతి కుమారి అంటూ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి జగదీశ్ రెడ్డి (jagadish reddy) కౌంటర్ ఇచ్చారు.
Lokesh : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర పుంగనూరులో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సభలో ఆయన మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి పై విరుచుకుపడ్డారు.
తెలంగాణకు(Telanaga) ప్రధాని మోదీ (Pm modi)సర్కారు మరో గిప్టు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kisahnreddy) తెలిపారు. రూ.400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతార్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానిక పరిశోధనా కేంద్రం’(కారో) (Cargo) ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. భారతదేశంలో తొలి‘గృహ-5’ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ కేంద్రం ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నామన్నారు.
పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యాలో నగదు నిల్వలు తగ్గుతున్నాయని అక్కడి ఇంధన లోహ రంగ వ్యాపారవేత్త రష్యా ఒలిగార్చ్ ఒలేగ్ డెరిపాస్కా తెలిపారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నాటికి “స్నేహపూర్వక” దేశాల నుంచి పెట్టుబడులు రాకపోతే నగదు నిల్వలు సున్నా స్థాయికి చేరుకుంటాని చెప్పారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej) ప్రస్తుతం నటిస్తున్న మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్(manushi chhillar)ను ఎంపిక చేశారు. వరుణ్ తేజ్ సినిమాతో..ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.
ఆంధ్రప్రదేశ్(ap) రాష్ట్రానికి పెట్టుబడల వెల్లువ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఏపీ సీఎం జగన్(cm jagan) తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఏపీకి 20 వేల కోట్ల రూపాయలు ప్రకటించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(76)(Sonia Gandhi) ఆరోగ్యం ఆకస్మాత్తుగా క్షీణిచడంతో ఢిల్లీ(delhi)లోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జ్వరం(fever) కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
manoj share mounika photo:మంచు మనోజ్ (manchu manoj) భూమా మౌనిక (bhuma mounika) ఈ రోజు రాత్రి వివాహ బంధంలోకి అడుగిడనున్నారు. మనోజ్ సిస్టర్ మంచు లక్ష్మీ (manchu laxmi) ఇంట్లో.. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరగనుంది. సుముహుర్తం రాత్రి 8.30 గంటలకు ఉంది. తనకు కాబోయే భార్య (wife) ఫోటోను మంచు మనోజ్ (manchu manoj) సోషల్ మీడియాలో షేర్ చేశారు.
CM Jagan : విశాఖ నగరం మరి కొద్ది రోజుల్లో రాజధానిగా మారబోతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రకటించారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమిట్ లో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.