కాంగ్రెస్ లో (Congress) చేరిక వార్తలపై మాజీ మంత్రి డి. శ్రీనివాస్ (D.Srinivas )ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఉత్తరం రాశాడు. తన కొడుకు సంజయ్ చేరిక సందర్బంగానే తాను గాంధీ భవన్కు (Gandhi Bhavan) వెళ్లినట్లు ఆయన లెటర్లో వెల్లడించారు. ఆ సందర్బంగా తనకు కాంగ్రెస్ కండువా కప్పారని ఆయన తెలిపారు.దాంతో తాను మళ్లీ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగిందన్నారు. అయితే, నేనెప్పటికీ కాంగ్రెస్ వాదినే అని డీఎస్ త...
తిరుమల(Tirumala)కు వచ్చే భక్తులకు టీటీడీ(TTD) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి దివ్య దర్శన టోకెన్ల(Divya Darshan Tokens)ను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అలిపిరి నడక దారిలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1వ తేది నుంచి ప్రతి రోజూ 10 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి...
Minister Harish Rao : ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమని.. మన కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నామని చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM Kcr)కు బండి సంజయ్(bandi sanjay) లేఖ రాశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లతోపాటు ఇతర ఉద్యోగుల(employees) సమస్యలు పరిష్కరించాలని లేఖలో స్పష్టం చేశారు. 23 వేల మంది ఉద్యోగులు ఉంటే వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెల్లడించారు.
గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్ చేస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు. తన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరిస్తూ చేసిన ఆవేశభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన బయోని డిస్ క్వాలిఫైడ్ ఎంపీ గా ...
Kushboo : రాహుల్ గాంధీ పై వేటు ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. ‘‘మోడీలు అందరూ దొంగలేనా?’’ అన్నందుకు రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. ఓ వర్గాన్ని అవమానించారంటూ రాహుల్పై బీజేపీ నేత దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించడంతో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వం కూడా కోల్పోవాల్సి వచ్చింది.
హీరో రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా మెగా పవర్(Mega Power) చిత్రం ఫస్ట్ లుక్(first look) పోస్టర్ ను మేరక్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఓ థియేటర్లో ముఠా మేస్త్రీ సినిమా కటౌట్లో చిరంజీవి కనిపిస్తున్నారు.
తెలంగాణ (Telanagana) హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ (Gadala Srinivas) మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సిద్ధిపేటకు అనేకసార్లు వెళ్లానని అక్కడ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. విద్యా, వైద్యం, ఆహ్లాదం ఇలా అన్ని రంగాల్లో సిద్ధిపేటను ముందుంచారని చెప్పారు. అభివృద్ధిలో కొత్తగూడెం (Kothagudem) మరో సిద్ధిపేటలా కావాలని ఆక్షించారు. ఈ క్రమంలో ఇటీవల అక్కడ పర్...
రామ్ చరణ్(Ram Charan) 15వ చిత్రం టైటిల్ రివీల్ చేసిన తర్వాత తాజాగా గేమ్ ఛేంజర్(Game Changer) ఫస్ట్ లుక్(first look) విడుదలైంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ సూపర్ స్టైలిష్గా కనిపిస్తున్నాడు. పోస్టర్లో అతను బైక్పై కూర్చుని గజిబిజి జుట్టు, గడ్డంతో క్రేజీగా కనిపిస్తున్నాడు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Nothing Phone 2:వన్ ప్లస్ కంపెనీలో పనిచేసి.. సొంతంగా నథింగ్ ఫోన్ (Nothing Phone) కంపెనీని కార్ల్ పే ఏర్పాటు చేశారు. మొబైల్ బ్లాక్ ఎలా ఉంటుందో కస్టమర్లకు తెలిసేలా ఆవిష్కరించారు. ఈ మొబైల్కు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) లాంచ్ చేసిన తర్వాత.. ఇప్పుడు నథింగ్ ఫోన్-2 లాంచ్ కాబోతుంది.
హైదరాబాద్ (Hyderabad) ఎల్బీనగర్లో టీఎస్ఆర్టీసీ 9 ఉచిత వై-వై ఏసీ స్లీపర్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvwada Ajay) ప్రారంభించారు. కొత్తగా 760 బస్సులను ఆర్డర్ ఇవ్వగా వాటిలో 400లకు పైగా డిపోలకు చేరుకునట్లు మత్రి చెప్పారు. అత్యాధునికమైన హంగులు జోడించిన ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ (TS RTC) తొలిసారి ప్రారంభించింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై (Free Wi-Fi) సౌకర్యాన్ని ...
Bansuri Swaraj : బీజేపీ సీనియర్ నేత, దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె .. బన్సూరీ స్వరాజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో- కన్వీనర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోన్న బాన్సురీకి రాజకీయాల్లో ఇది తొలి అడుగుగా విశ్లేషకులు పేర్కొన్నారు.
రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆసుపత్రికి తాళం వేసి, రోడ్డు పైన పానీ పూరి బండి పెట్టుకున్న ఆశ్చరకర సంఘటన జరిగింది. ఈ బండి పైన ప్రయివేటు డాక్టర్ అని కూడా రాసి ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే సదరు మహిళా డాక్టర్ పానీ పూరీ బండి పెట్టుకున్న పక్కనే మిగతా సిబ్బంది టీ దుకాణం పెట్టి విక్రయిస్తున్నారు.
నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ విస్మరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని గోరటలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా ఆదివారం వ్యాఖ్యానించారు.
దాదాపు గత మూడేళ్లుగా అరుదుగా బయట కనిపిస్తున్న అలీబాబా ఫౌండర్ జాక్ మా (Alibaba founder Jack Ma) తాజాగా చైనాలో (China) ప్రత్యక్షమయ్యాడు. చైనా హాంగ్జౌ లోని ఓ పాఠశాలలో (School in Hangzhou) అతను కనిపించినట్లుగా వార్తలు వచ్చాయి. 2020లో చైనా ఆర్థిక నియంత్రణ సంస్థల పైన ఆయన తీవ్ర విమర్శలు చేశాడు.