Perni Nani : విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ మధ్య గట్టి చిచ్చే పెట్టింది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఇటీవల హరీష్ రావు చేసిన కామెంట్స్ కి.. తాజాగా ఏపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. మామ కెసిఆర్ పై ఎప్పుడు కడుపు రగిలినా హరీశ్ రావు మమ్మల్ని తిడతాడు అంటూ ...
అనన్య పాండే, ఆదిత్యరాయ్ కపూర్ ఎఫైర్ గురించి రూమర్స్ వస్తున్నాయి. వారిద్దరూ స్పందించలేదు. ఆమె తల్లి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని.. మీడియా హైప్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
నూతన నటీనటులతో శాంతి కుమార్(Shanti Kumar ) తుర్లపాటి (జబర్దస్త్ ఫేమ్) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన చిత్రం ‘నాతో నేను’(Natho Nenu). ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేశారు. టైటిల్ బాగుందని, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనిపిస్తుందని ఆయన అన్నారు.
గత ప్రభుత్వాల కాలంలో ధాన్యం కొనుగోలు జరగలేదని, కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల కోసం మాత్రమే సీఎం వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీమ పర్విన్ అనే దివ్యంగురాలి పెన్షన్ తొలగించింది. వారి ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని కారణంగా చూపించారు. జగన్ సర్కార్ తీరును చంద్రబాబు తప్పుపట్టారు.
పలు కేసుల్లో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్(Sukesh chandrasekhar).. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)తో వాట్సాప్ చాట్స్ ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అయితే వాటితో తనకు సంబంధం లేదని కవిత అన్నారు. అసలు సుకేష్ తో తనకు పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఆ వాట్సాప్ చాట్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీలు కోరుతున్నాయి.
కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్(Save the Tigers) ట్రైలర్ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్లో అభినవ్ గోమతం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు. సేవ్ ది టైగర్స్ ఏప్రిల్ 27న డిస్నీ + హాట్స్టార్(disney plus hot star)లో విడుదల కానుంది. ప్రదీప్ అద్వైతం రాసిన ఈ వెబ్ సిరీస్కి తేజ కాకుమాను దర్శకత్వం వహిస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీకి బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. టికెట్ రానీ నేతలు వరసగా రాజీనామాలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి ఈ రోజు రాజీనామా చేశారు.
రెండు నెలల క్రితం జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ తనయుడు అసద్, మరో నిందితుడు గులామ్ లు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.
ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. సికింద్రాబాద్లోని రైల్వే కళారంగ్ (Railway Kalarang) వేదిక ద్వారా..వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు నియామక పత్రాను ఆయన అందేశారు. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి రిఫరెన్సులు, ర...
స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) తన ఫ్యామిలీతో కలిసి మళ్లీ ఫారెన్ టూర్ వెళ్లారు. ఈ క్రమంలో ప్యారిస్ వీధుల్లో తన కుమార్తెతో కలిసి ఎంజాయ్ చేస్తున్న చిత్రాలతోపాటు ఇంకొన్ని ఫొటోలను తన ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు.
ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరంగా చేయాలని భావించడం లేదు’ అని ప్రకటించాడు. ఈ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.