Anand Mahindra : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఆటో నడిపాడు. ఇండియాలో ఆయన ఎలక్ట్రిక్ ఆటోను నడిపించి వండర్ క్రియేట్ చేశారు.. మహేంద్ర కంపెనీకి చెందిన ట్రియో ఎలక్ట్రిక్ ఆటోలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కంపెనీ ఆటో ను ఇండియన్ రోడ్లపై నడుపుతూ బిల్ గేట్స్ హల్చల్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఫోటోలు అందరి మన్ననలు చూరగొంటాయి. అయితే తాజాగా చేసిన ఓ మోటివేషనల్ వీడియో పైన మాత్రం కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
Free beer cans:ఆఫర్ పెడితే జనం ఎగబడతారు. ఇక మందు ఫ్రీ అంటే.. అది వేరే లెవల్. అవును ఓ షాపు ఓనర్ (shop owners).. ఫ్రీ బీర్ క్యాన్స్ (free beer cans) అని ప్రచారం చేశాడు. ఇంకేముంది జనం (people) ఎగబడ్డారు. రద్దీ నెలకొని.. ట్రాఫిక్ జామ్ (traffic jam) అయ్యింది. సీన్లోకి పోలీసులు (police) ఎంట్రీ ఇచ్చారు. ఆ ఓనర్ను (owner) అరెస్ట్ (arrest) చేశారు.
Vellampally Srinivas : విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతమైందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో ఎంతో ఘనంగా జరిగిందన్నారు. ఈ సమ్మిట్ తో ఆంధ్రప్రదేశ్ కి భారీ పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
Niharika is the main culprit:బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఓ అమ్మాయి కోసమే హరిహర కృష్ణ సైకోలా మారి హత్య చేశాడు. అతనికి నిహారిక కూడా సహకరించిందని పోలీసులు చెబుతున్నారు. హత్య గురించి తెలిసి చెప్పలేదని అంటున్నారు. ఏం జరిగిందో పోలీసులు వివరించారు. ‘
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మహిళలకు కానుకలు అందిస్తున్నది. ఇప్పటికే మార్చి 8వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. అదే రోజు దాదాపు రూ.750 కోట్ల రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందించనుంది. ఇక మహిళలను సత్కరించాలని (Fecilitation) ప్రభుత్వం నిర్ణయించింది.
స్పూఫింగ్(spoofing) ద్వారా పలువురు దుండగులు మనకు తెలియకుండానే డేటా(data)ను సేకరించడం లేదా మన ఫోన్(phone) లేదా కంప్యూటర్లను(computers) రి ఆధీనంలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో స్పూఫింగ్ అనేది భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా మారిపోయింది. ఈ క్రమంలో పలు రకాల దాడుల(cyber attacks) గురించి తెలుసుకోవడం, అందుకు తగిన నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
ఆరెస్సెస్ సంస్థ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో ఇటీవల దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యువత పెడద్రోవన పడుతోంది. వీటి నుండి విముక్తి కలిగించి, విలువలు నింపేందుకు గర్భ్ సంస్కార్ పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆరెస్సెస్ కు (RSS) చెందిన రాష్ట్రీయ సేవికా సమితి (Rashtra Sevika Samiti) అనుబంధ సంస్థ సంవర్దినీ న్యాస్ (Samvardhinee Nyas). అంటే గర్భంలో ఉండగానే శిశువులకు సంస్కార...
భాగ్యనగరంలో(hyderabad) పెరిగిన వాహనాల నేపథ్యంలో చిన్న దూరాలకు సైకిల్ ను ఉపయోగించాలని GHMC అధికారులు కోరుతున్నారు. అందుకోసం హైదరాబాద్ లో పలుచోట్ల సైక్లింగ్ ట్రాక్స్(cycling tracks) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు చోట్లు పూర్తి కాగా..మరికొన్ని చోట్లు ఆయా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ ను 'సైకిల్-ఫ్రెండ్లీ' సిటీగా తయారుచేయాలని అందుకు పౌరులు(people) కూడా మద్దతుగా నిలవాల...
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఆయన సమర్థవంతమైన నాయకుడు అని ప్రశంసించారు. మంత్రి కేటీ రామారావు వల్లే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వివిధ పరిశ్రమలు తరలి వస్తున్నాయని, అలాగే వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వస్తున్నాయని చెప్పారు.
ముడు సార్లు ఉమ్మడి కరీనంగర్(karimnagar) ప్రాంతం నుంచి కేసీఆర్(kcr)ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏం చేసిండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రశ్నించారు. ఆ తర్వాత కేసీఆర్ ను ప్రజలు ఓడిస్తే.. మా పాలమూరుకు వచ్చి పోటీ చేసినట్లు రేవంత్ గుర్తు చేశారు. అంతేకాదు కొండగట్టు అంజన్న ఆలయాన్ని(kondagattu hanuman temple) అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మరోసారి మాయమాటలు చెబుతున్నారని రేవంత్ ...
నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి, కొద్ది రోజులకే గుండె పోటు కారణంగా కన్నుమూసింది. సోమవారం ఈమెను గ్రామానికి తీసుకు వచ్చారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మీరే మా రిపోర్టర్లు. మీ ఇలాకల మీ చుట్టు పక్కల జరిగే మంచి, చెడు, వింత.. ఏ ముచ్చట అయిన సరే మా మంది ముచ్చట్లకు పంపుర్రి. మీ పేరుతో ఆ ముచ్చట మన మంది ముచ్చట్ల చెప్తo. మరి దేనికి పంపాలి అనుకుంటుర్ర. ఈ నంబర్ కి Only Whatsapp ల పంపుర్రి. వార్త సూస్కోర్రి
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్(Satvik) ఆత్మహత్య(Suicide) చేసుకున్న నార్సింగి(narsingi) శ్రీచైతన్య కాలేజీ((sri chaitanya junior college) అనుమతిని రద్దు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది.