• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

CM Jagan : ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ ఆవిష్కరించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ టూరిజం (Tourism) శాఖ రూపొందించిన ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ను ఏపీ సీఎం (CM AP) జగన్ ఆవిష్కరించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో (Vizag) జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్‌ స్పేస్, ఏ టూ జెడ్‌ టేబుల్‌ గైడ్‌ పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది

February 24, 2023 / 09:24 PM IST

Preeti : గవర్నర్ తమిళిసైపై ప్రీతి సోదరి ఆగ్రహం…

నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతిని పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ (Governor) తమిళిసై సౌందరాజన్‌ను ఆమె సోదరినిలదీసింది. నిన్న ఆస్పత్రికి గవర్నర్ పూలదండతో వచ్చారని, అసలు పూలదండ ఎవరి కోసం తెస్తారు? అని ప్రశ్నించింది. తన సోదరి (sister) ఇంకా బతికే ఉందని, బతికున్న వారి కోసం పూలదండలు తీసుకొస్తారా? అని అడిగింది.

February 24, 2023 / 08:58 PM IST

Oldage Home : కన్న తల్లిని డంపింగ్ యార్డ్ లో వదిలేసిన కసాయి కొడుకు

ఏపీ తాడేపల్లి లో అమానుష ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిని కసాయి కొడుకు (Son) డంపింగ్ యార్డ్ (Dumping yard ) లో వదిలేసి వెళ్లాడు. మానవత్వం మంట కలిసింది. నవమాసాలు కని పెంచిన కన్నతల్లే భారమైంది. కనికరం లేని కన్న కొడుకు ఏకంగా తల్లిని డంపింగ్ యార్డ్‌లో వదిలి వెళ్లాపోయిడు.

February 24, 2023 / 08:37 PM IST

CWC : కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ ఎన్నికలకు దూరం….

జాతీయ కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటికి సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు (Mallikarjuna Kharge) కట్టబెడూతూ పార్టీ స్టీరింగ్ కమీటీ నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో శుక్రవారం స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయిం తీసుకుంది.

February 24, 2023 / 07:42 PM IST

Harish rao on con rajashekar:శభాష్.. రాజశేఖర్, నిండు ప్రాణం కాపాడావు

Harish rao on con rajashekar:కుప్పకూలిన బాలరాజు (balaraju) అనే వ్యక్తికి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ (rajashekar) సీపీఆర్ చేసిన సంగతి తెలిసిందే. సీపీఆర్ చేసి.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. రాజశేఖర్‌ను (rajashekar) నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (harish rao) కూడా స్పందించారు. అతనిని ప్రశంసలతో ముంచెత్తారు.

February 24, 2023 / 07:04 PM IST

bandi on preethi:లవ్ జిహాదే.. బండి సంజయ్ సంచలనం, రిమాండ్‌కు సైఫ్

bandi on preethi:మెడికో ప్రీతి (preethi) సూసైడ్ అటెంప్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణం లవ్ జిహదే అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (bandi sanjay). ఇది ర్యాగింగ్ మాత్రం కాదని చెప్పారు. వంద శాతం లవ్ జిహాద్ (love jihad) అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు నిర్వీర్యం చేస్తున్నారని బండి సంజయ్ (bandi sanjay) ఆరోపించారు.

February 24, 2023 / 06:01 PM IST

Kerala : విద్యార్థులను చాంబర్ లో లాక్ చేసిన ప్రిన్సిపాల్..

కేరళ(Kerala) ప్రభుత్వ కాలేజీ క్యాంపస్‌లో తాగు నీరు సరిగ్గా లేదని ఫిర్యాదు చేసిన విద్యార్థులను ప్రిన్సిపాల్ (Principal) తన చాంబర్ లోనే బంధించారు(Captured). కేరళలోని కాసర్ గోడ్ (Cassar God) జిల్లాలో జరిగిందీ ఘటన. ఇది కాస్తా వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సదరు ప్రిన్సిపాల్ ను తొలగించింది.

February 24, 2023 / 04:59 PM IST

Kakani : నూతన గవర్నర్ కు మంత్రి కాకాణి అభినందనలు

ఆంధ్రప్రదేశ్ (Andra pradesh) నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir) ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ (Governor) అబ్దుల్ నజీర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. దైవ సాక్షిగా గవర్నర్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తోపాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.

February 24, 2023 / 04:19 PM IST

Agnipath : అగ్నివీర్ పథకంని నపుంసకుల సైన్యంగా పోల్చిన బీహార్ మంత్రి

బీహార్( Bihar) మంత్రి ఆర్జేడి (RJD) నేత సురేంద్ర యాదవ్ (Surendra Yadav) అగ్నివీర్ పధకంపై వివాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ పధకం “ హిజ్రోంకా ఫౌజ్” (నపుంసకుల సైన్యంగా)గా మారుతుందని అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడూతూ సరిగ్గా 8.5 ఏళ్ల తర్వాత అగ్ని వీరుల (Agniveer) సైన్యం నపుంసకుల సైన్యంగా మారుతుందని ఆయన అన్నారు.

February 24, 2023 / 03:56 PM IST

OU : ఓయూ హాస్టళ్ల కు సోలార్‌ విద్యుత్

ఉస్మానియా యూనివర్సటీలో (OU) విద్యుత్ బిల్లులు తగ్గించుకునే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలో ఓయు క్యాంపస్ లో ఉన్న ఏ హాస్టల్, బీ హాస్టల్ పురాభిపునరాభివృద్ధిలో భాగంగా ఆయా భవనాలపై సోలార్‌తో రూఫ్‌ (Solar roof) ఏర్పాటు చేసే అవకాశాలను అధికారులను పరిశీలించారు.

February 24, 2023 / 03:08 PM IST

Congress used Northeast as ATM:ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలా వాడుకుంది, కాంగ్రెస్‌పై మోడీ ఫైర్

Congress used Northeast as ATM:కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి నాగాలాండ్‌ను రిమోట్ కంట్రోల్‌తో నడిపించిందని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు. ఈ నెల 27వ తేదీన నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

February 24, 2023 / 03:09 PM IST

tarun chugh:తెలంగాణ బీజేపీ చీఫ్‌ను మార్చం, తేల్చిచెప్పిన తరుణ్ చుగ్

tarun chugh:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు సంబంధించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ను (bandi sanjay) మారుస్తారని.. ఆ స్థానంలో ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జీ తరుణ్ చుగ్ (tarun chugh) స్పందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ను మార్చబోమని ఆయన తేల్చిచెప్పారు.

February 24, 2023 / 02:10 PM IST

Pratibha Patil: భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త కన్నుమూత

భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్(Pratibha Patil) ఇంట విషాదం నెలకొంది. ప్రతిభా పాటిల్(Pratibha Patil) భర్త దేవీసింగ్ హెకావత్(Devisingh Hekawat) కన్నుమూశారు.

February 24, 2023 / 01:40 PM IST

Apple employee gets rare gift: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు అరుదైన బహుమతి

తమ కంపెనీలో (Company) పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగికి రేర్ గిఫ్ట్ (Rate gift) ఇచ్చింది యాపిల్ (Apple) కంపెనీ. కరోనా మహమ్మారి (Covid 19), కంపెనీల ఆర్థిక స్థిరత్వం ప్రశ్నార్థకం వంటి వివిధ కారణాలతో ఎన్నో కంపెనీలు ఉద్యోగాల కోత (job cut), వేతనాల కోత (Salary cut) విధిస్తోన్న విషయం తెలిసిందే.

February 24, 2023 / 01:24 PM IST

Chennai College students fighting: వెళ్తున్న రైలును ఆపి కొట్టుకున్న విద్యార్థులు

తమిళనాడులోని చెన్నై శివార్లలో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎవరి కాలేజీ గొప్ప అనే విషయమై ఇరువర్గాలు గొడవకు దిగి, ఏకంగా ప్రయాణిస్తున్న రైలును ఆపి, కొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నై నుండి సూళ్లూరుకు వెళ్తోంది లోకల్ రైలు. ఇందులో రెండు కాలేజీలకు చెందిన వ...

February 24, 2023 / 12:44 PM IST