తమిళ చిత్రసీమలో మోస్ట్ ఎవెయిటింగ్ సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్ 2(Ponniyin Selvan 2) ఈరోజు(ఏప్రిల్ 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికా సహా పలు చోట్ల ప్రీమియర్ ప్రదర్శనలు వేశారు. ఈ క్రమంలో ఈ మూవీ ట్విట్టర్ టాక్(twitter talk) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్(agent movie) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(twitter review) ఏంటో తెలుసుకుందాం.
ఆమె తన భర్త పేరిట ముంబై, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేదని దసాంగ్లు తన ఫిర్యాదులో న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో న్యాయస్థానం సుదీర్ఘ విచారణ చేసింది.
ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ వేయడంతో చైన్నై సూపర్ కింగ్స్(CSK) పరుగులను కట్టడి చేశారు. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్(RR) చెన్నై సూపర్ కింగ్స్ పై 32 పరుగుల తేడాతో విజయం సాధించారు. అంతేకాదు పాయింట్ల పట్టకలో కూడా
చదువు లేనిదే జీవితం లేదనేది భ్రమ. పరీక్షల్లో తప్పితే జీవితం ముగిసిపోయినట్టు కాదు. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడం లేదు. ఫలితంగా తమ నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు.
ఎంతటి నరదిష్టి అయిన ఈ ఒక్క దెబ్బతో పోవాల్సిందేనని కోయ దొర శ్రీనివాసరాజు(Koya Dora Srinivasa Raju) చెబుతున్నారు. అయితే అదేంటీ, ఇంకా ఏం విషయాలు చెప్పారో ఈ వీడియోలో చుద్దాం.
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా(Chrisann Pereira) యూఏఈ షార్జా(Sharjah) జైలు(jail) నుంచి ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో ఆమె జైలులో చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అవి ఏంటీ? అసలు ఈమె జైలుకు ఎందుకు వెళ్లిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజు అష్టమి కావడంతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రాశుల వారు శత్రువుల నుంచి దూరంగా ఉండడం చాలా మేలు చేస్తుంది. మరికొన్ని రాశుల వారికి విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాలి.
నా సెల్ఫీ చాలెంజ్ కు సమాధానం చెప్పగలరా? అంటూ చంద్రబాబు (Chandrababu)మంత్రి అంబటికి సవాల్ విసిరారు. ఆ మేరకు గంగమ్మ, పర్లయ్య కుటుంబంతో తాను దిగిన సెల్ఫీని చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న 24వ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Film Festival) కు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరై.. ప్రారంభించారు. శేఖర్ కమ్ముల రాకతో ఒయు లోని ఠాగూర్ ఆడిటోరియం(Tagore Auditorium) విద్యార్థుల కేరింతలో మారుమోగిపోయింది.
మంచు వర్షం కారణంగా 4 వేల మంది భక్తులు కేదార్నాథ్ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాతావరణం అనుకూలించే వరకూ భక్తులు కేదార్నాథ్(Kedarnaath) వెళ్లేందుకు వీల్లేదని అధికారులు తెలిపారు.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్(CM KCR) వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, తెలంగాణ భవనల్ లో ఇవాళ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీతో పాటు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, పార్లమెంటు ఎన్నికలు సహా పలు అంశాలపై తమ పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
పెద్దవాళ్ల అమాయకత్వం ఆ అమ్మాయికి శాపంగా పరిణమించింది. డాక్టర్ కావాలనుకున్న అమ్మాయి కల అర్ధంతరంగా ముగిసింది. నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం. కుక్క కరిస్తే ఏమాత్రం అశ్రద్ధ వహించకండి. వెంటనే యాంటీ రేబిస్ (Anti-rabies) ఇంజెక్షన్లు తీసుకోండి. లేకుంటే తప్పదు ప్రమాదం అంటున్నారు డాక్టర్లు.