TG: HYDలోని గాంధీభవన్లో రేపు PCC కీలక సమావేశం జరగనుంది. PCC అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన భేటీ నిర్వహించనున్నారు. రేపు ఉ.11 గంటలకు PCC రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం చేపట్టనున్నారు. అనంతరం PCC సలహా కమిటీ కానుంది. ఈ సమావేశానికి AICC ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరుకానున్నారు.